-
Home » Suspicion
Suspicion
ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి వద్దకెళ్లారు.. ఇంటికొచ్చి చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.. పోలీసులు ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే.?
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.
Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య
క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
Murdered : భార్యపై అనుమానం.. ఇద్దరి ప్రాణాలు తీసింది
నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.
Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు
మూఢ నమ్మకాలు మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. అనుమానాలు పెను భూతాలుగా మారుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో చిల్లంగి చేశారన్న అనుమానం ముగ్గురిని బలితీసుకుంది.
ఒళ్లుగగుర్పొడిచే వీడియో… 25సార్లు పొడిచి పొడిచి.. ఆ అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణం బలైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త కిరాతకుడిలా మారాడు. కట్టుకున్న భార్యను పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడు. ఒకటి కాదు రెండు కాదు 25 సా
అనుమానాన్ని సాక్ష్యంగా తీసుకోలేం : సుప్రీంకోర్టు
sc suspicion cannot take place proof : అనుమానం..అది ఎంత బలమైనా..దానిని సాక్ష్యంగా తీసుకోలేమని దాన్ని సాక్ష్యం స్థానంలో అనుమతించలేమని సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో స్పష్టం చేసింది. సహేతుకమైన కారణంతో దోషిగా నిరూపించలేకపోతే నిందితుడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంట
పది లక్షలు ఇచ్చి, విడాకులు ఇస్తే వెళ్లిపోతా…….. భార్య బెదిరింపు, హత్య చేసిన భర్త
husband kills wife, over suspicion of illicit affairs : అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరి ద్వారా ముగ్గురు పిల్లలు కలిగారు. ఇద్దరు భర్తలను వదిలేసి మూడో వాడితో తాళి కట్టించుకుంది. చివరికి వాడి చేతిలోనే హతమయ్యింది. మహారాష్ట్రకు చెందిన పర్హానా ఖురేషి(25) అనే మహిళ ఇద�
మూఢనమ్మకంతో దారుణం, చేతబడి అనుమానంతో అల్లుడి సజీవదహనం
black magic murder: అది రాత్రి సమయం.. ఓ గది నుంచి మంటలు.. బయటి నుంచి ఆ గదికి తాళం.. మంటలు ఆర్పేలోపే ఆ గదిలో ఒకరు సజీవదహనం.. విషయం తెలుసుకున్న పోలీసులు…వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య, కుటుంబసభ్యులు నుంచి ఏం జరిగిందన�
భార్యతో అక్రమ సంబంధం ఉందని..లారీతో తొక్కించి చంపేశాడు
Bobbili : భార్యతో వివాహేతర సంబంధం ఉందని భావించి..సొంత స్నేహితుడినే చంపేశాడు. కింద పడుకోబెట్టి…లారీతో తొక్కించి మరీ చంపాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. బొబ్బిలి పోలీసులు వెల్లడించిన ప్రకారం..కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ముల
వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�