Home » Suspicious death
తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు.
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు.
Bengaluru : ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్న ఆకాంక్షను విడిగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయం బావి దగ్గర తండ్రి మృతదేహం కనిపించగా, బావిలో కూతురు మృతదేహం లభ్యమైంది.
హైదరాబాద్లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని రూపాలి అపార్ట్మెంట్లో వీరు నివాసం ఉంటున్నారు. నలుగురు అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పదంగా మృతి చెందారు. రెండేళ్ల క్రితం రూ.40కోట్ల భూ వివాదంలో షేక్ పేట తహశీల్దార్ గా ఉన్న సుజాత అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి సుజాత మానసిక ఒత్తిడితో బాధపడుతున్నార
తైవాన్, చైనా మధ్య ఉద్రికత్తలు తీవ్ర రూపు దాల్చుతున్నాయి. \ఏ క్షణమైనా చైనా తైవాన్ పై దాడులు చేసే పరస్థితులు నెలకొన్నాయి. యుద్ధ నౌకలు, ట్యాంకులు, విమానాల మోహరింపుతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈక్రమంలో తైవాన్ రక్షణరంగానికి చెంది
నంద్యాల జిల్లాలో పెళ్లైన 24 గంటల్లో వరుడు అనుమానాస్పదంగా మరణించటం సంచలనం రేపింది.
శ్వేత రాత్రి 12 గంటల సమయంలో తమకు ఫోన్ చేసి మాట్లాడిందని, ఆ సమయంలో చాలా యాక్టివ్ గా ఉందంటున్నారు. తెల్లవారేసరికి చనిపోయిందని చెప్పారంటూ భోరున విలపిస్తున్నారు.(Doctor Swetha Suspicious Death)
ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందారు. అతని మరణానికి కారణం ఆత్మహత్యా? లేదా గన్ మిస్ ఫైరా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.