Home » sv mohan reddy
IAS officer Imtiaz: కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు వైసీపీలో చేరిన ఐఎఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ తెలిపారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చే
కర్నూలు వైసీపీలో టికెట్ ముసలం రేగింది.
కొండారెడ్డి బురుజుపై మూడోసారి వైసీపీ జెండా ఎగరాలంటే.. ఎస్వీ కుటుంబానికి సీటు కేటాయించాలని ఆయన అనురులు డిమాండ్ చేశారు.
గడచిన రెండు ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలైతే మంచి మెజారిటీ ఇచ్చారు. జగన్పై అభిమానంతో పాటు నగరంలో వైసీపీకి బలమైన కిందిస్థాయి కేడర్ ఉండటంతో కర్నూలు నియోజకవర్గ
అధికార వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అస్సలు పడడం లేదంట. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వీరి ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. తమకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కర్నూలు ఎమ్మెల�
కర్నూలు: ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం వేడెక్కింది. సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. టీడీపీ నుంచి కర్నూలు