-
Home » Swapna Suresh
Swapna Suresh
Kerala CM : కేరళ సీఎంపై సంచలన ఆరోపణలు చేసిన స్వప్నా సురేష్
కేరళలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్నాసురేష్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
gold smuggling case : ఈడీ అధికారులపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏకంగా కొందరు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) అధికారులపైనే కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మెడకు చుట్టుకున్న అక్రమ విదేశీ కరెన్సీ తరలింపు కేసు
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్లో.. కేరళ సీఎం పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పాత్ర..విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన సప్నా సురేష్
Gold case కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు, ఇటు తిరిగి సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ప్రధాన
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శికి సమన్లు జారీ చేసిన ఈడీ
ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారినోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి
గోల్డ్ స్కామ్… స్వప్నా సురేష్ కేరళ కొత్త మహిళా విలన్ గా ఎలా బయటపడింది
కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన కేంద్రం
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పన
ఎవరీ స్వప్న సురేష్, దేశ విదేశాల్లో మార్మోగుతున్న పేరు, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు, సీఎం మెడకు ఉచ్చు
కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.