Home » Swims hospital
గడిచిన వారం రోజులుగా ఆయన తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు.
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ పరార్ అయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో రామచంద్రప్ప అనే వ్యక్తి జీవిత ఖైదుగా ఉన్నాడు. కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా చాలామంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసా చార్యులు కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం స్విమ్స్ లో చేరిన ఆయ