Home » Sydney
Mouse, spiders problem in Australia: ఓ పక్క కరోనా మహమ్మారి, మరో పక్క వరదలు..ఇంకో పక్క విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది ఆస్ట్రేలియా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉందీ అంటే..గోరు చుట్టు మీద రోకలి పోటులా ఉంది. కారణం ఏమంటే..కరోనాతోనే పోరాడుత�
ఆస్ర్టేలియాలోని సిడ్నీ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది.
Sydney mother goosebumps seeing this in daughter room : అది ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ఓ ఇల్లు. ఆ ఇంటిలో తల్లి తన కూతురు పడుకున్న గదిలోకి ఏదో పనిమీద వెళ్లింది. అలా వెళ్లిన ఆమె షాక్ అయిపోయింది. గుండె ఆగిపోయినంత పనైంది. రూమ్ లోకి వెళ్లి యదాలాపంగా గోడవైపు చూసిన ఆ తల్లికి ఆ �
3rd Test-Sydney-India trail by 308 runs : టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 338 పరుగులకు చాపచుట్టేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆసీస్ రెండో రోజు ఇన్నింగ్స్ ఆట ఆరంభించింది. రెండో రోజు ఆటలో మరో 172 పరుగులు జోడి�
Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ వరుసగ ఓటముల తర్వాత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్నే టార్గెట్ చేశానని అంటున్నాడు. ఈ మ్యాచ్లో తన ఫోకస్ అంతా అతనిపైనే ఉంచుతానని అన్నాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మూడో టెస్టులో
India – Australia 2nd Warm : ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో టెస్ట్ సిరీస్కు టీమిండియా రెడీ అవుతోంది. ఇప్పటికే టెస్ట్ జట్టులో ఉన్న కొంత మంది ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా చివరి ప్రాక్టీస్ మ్యాచ్కు కోహ్లీసేన రెడీ అయ్యింది. సిడ్నీ �
india vs australia 1st odi : టీమిండియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. బ్యాట్స్ మెన్స్ చెలరేగి ఆడారు. ప్రధానంగా ఫించ్, స్మిత్ లు భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు నమోదైంది. కేవలం 66 బంతులను ఎదుర్క�
India vs Australia : తొలి సమరం జరుగుతోంది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 9గంటల 10నిమిషాలకు భారత్, ఆసిస్ జట్ల మధ్య ఫస్ట్ ఫైట్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాట్ మెన్స్ ధాటిగా ఆడడం ప్రారంభించారు. ఓపెనర్లు తమ బ్యాట్ లు ఝుల�
India tour of Australia : తొలి సమరానికి భారత్, ఆసిస్ జట్లు రెడీ అయ్యాయి. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 9గంటల 10నిమిషాలకు ఫస్ట్ ఫైట్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా కారణంగా ఐపీఎల్ టోర్నీ అభిమానులు లేకుండా జరిగింది. అయితే.. భార�
కొన్ని మ్యాచ్లు జరగకుండానే ఫలితాలను నిర్దేశిస్తాయి. తాజాగా T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే చోటు చేసుకుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్ చేరిన టీమిండియా..ఒక్కసారి కూడా ఫైనల్లో చోటు దక్కించుకోలేదు. �