Home » Sydney
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. సిడ్నీలో కూడా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపనున్నారు. ఈ నెల (అక్టోబర్ 5, 2019)న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సిడ్నీ నగరంలోని దుర్గా దేవాలయం వద�
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణహత్యకు గురైన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడటం లేదు. అసలు ప్రీతి మరణానికి ముందు ఏం జరిగిందన్నదానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న ఆమె మాజీ ప
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.
హైదరాబాద్ : మనకు తెలియకుండానే మానవ మనుగడకు కీటకాలు ఎంతగానో తోడ్పడతాయి. కీటకాల వల్ల మనం పండించే పంటలకు ఎంతగా లాభం ఉంటుందో..మనిషి పంటల కోసం వినియోగించే రసాయినాల వల్ల కీటకాలకు అంతకంటే ప్రమాదం ఏర్పడుతోంది. పరపరాగ సంపర్కానికి నిదర్శనంగా తెల�
ఇండియా – ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే లో రోహిత్ శర్మ ఇరగదీశాడు. మ్యాచ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆదుకున్నాడు. 133 బంతుల్లోనే 129 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 103 స్ట్రయిక్ రేట్ తో..
సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�
ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా 300 ఆలౌట్ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఫాలోఆన్లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి
సిడ్నీ : భారత బౌలర్ల విజృంభణతో కంగారు తోక ముడిచేసింది. చివరి టెస్టు మ్యాచ్లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్…20 ఓవర్లు ఆడి కేవలం 64 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స�
సిడ్నీ : సిడ్నీ టెస్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫి విజయాన్ని ఖాయం చేసుకుంది. సిరీస్ విజయం 2-1 లేదా 3-1 తేడాతో తేలాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ మరో 187 పరుగులు చేయకుంటే మాత్ర