Home » T20 format
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కాకుండా రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్కు దూరమవుతాడు.
గత ఏషియన్ గేమ్స్లాగే ఈ సారి కూడా టీ20 ఫార్మాట్లోనే క్రికెట్ ఆడతారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా..
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాబోయే 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి టీ20 కెప్టెన్గా తప్పుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించాడు.