Home » T20WORLDCUP
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
మహిళల టీ20 ప్రపంచ కప్ - 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ హోటల్ వీడియో ఘటనపై స్పందించారు. మీడియా, అభిమానులు, ఫొటోగ్రాఫ్ ల నుంచి ఆటగాళ్లు కాస్త విరామం పొందేది, సురక్షితంగా భావించేది ఇక్కడే. అలాంటి హోటల్ గదిలో కూడా వీరికి ఇలాంటి అనుభవం ఎదురుకావటం సరైన చర్య �
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్త�
151 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఆటగాళ్లు చివరి వరకు పోరాడారు. సిన్ విలియమ్స్ 64 పరుగులతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించక పోవటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి జింబాబ్వే జట్టు 147
భారత్ జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం స
పెర్త్ లో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా సెమిస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కా