Home » Taj Mahal
తాజ్ మహల్ వైభవం కాపాడేందుకు సీప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్ కట్టడానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన తాజ్ మహల్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. శ్రీ కృష్ణుడి విగ్రహం కలిగి ఉన్నాడన్న కారణంగా ఒక పర్యాటకుడిని అనుమతించలేదు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దేశంలోనే పర్యాటక రంగంలో అత్యధిక ఆదాయం సమకూర్చిన చారిత్రక కట్టడంగా నిలిచింది తాజ్ మహల్. మూడేళ్లలో రూ.132 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. కోవిడ్ సమయంలోనూ పర్యాటకుల్ని ఆకర్షించింది.
పనాజీలోని ఐకానిక్ కాలా అకాడమీ భవన పునరుద్ధరణ పనులను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడ్. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. "తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కొటేషన్ను ఆహ్వానించ
ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని..దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటానికి కారణం అక్బర్ చక్రవర్తిదే అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేడు పర్యాటకులు తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రితో పాటు దేశంలోని ఇతర స్మారక చిహ్నాల ప్రవేశ రుసుమును చెల్లించే అవసరం లేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) తెలిపింది.
తాజ్ మహల్ ఆవరణలోని షహీ మసీదు వద్ద నమాజ్ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 153 ప్రకారం.. అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం" అనే నేరం కింద కేసు నమోదు చేశారు.
వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు
తాజ్ మహల్లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్లో కోరా�
తాజ్ మహల్ నిర్మించిన స్థలంలోనే గతంలో తమ పూర్వీకులకు ప్యాలెస్ ఉండేదని, ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని నిరూపించే పత్రాలు సైతం తన వద్ద ఉన్నాయని ఎంపీ దివ్యకుమారీ పేర్కొంది