Home » takes
Novak Djokovic : ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కు షాక్ తగిలింది. అతను కొట్టిన బంతి..నేరుగా లైన్ జడ్జి మెడకు తాకడంతో యూఎస్ ఓపెన్ నుంచి తొలగాల్సి వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా కొట్టకపోయినా..నిబంధనల ప్రకారం..గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని..టోర్నీ
తన తల్లి తపన అందరికీ తెలియాలనుకున్నాడు. ఆమె పడ్డ కష్టం, చేసిన త్యాగాన్ని ఎన్నటికీ గుర్తుండిపోయేలా గౌరవించుకోవాలనుకున్నాడు. తన ఎదుగుదల కోసం ఆ తల్లి ఖర్చు చేసిన జీవితం, పస్తులున్న రోజులు అంద0రికీ గర్వంగా చెప్పాలనుకున్నాడు. విజయోత్సాహంతో ఉన్�
మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం(సెప్టెంబర్-1,2020) కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గతనెలలో రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది. భారత ప్రధాన ఎ�
పోయస్ గార్డెన్ లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్కు అప్పగించనున్నారు. �
ఏపీలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్సలు అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గు�
మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి �
కేవలం ఐదు కిలోమీటర్ల ప్రయాణించాలంటే..మీరు ఏం చేస్తారు. అదేం ప్రశ్న. బైక్ మీద కానీ, బస్సు, లేదా ఆటో..క్యాబ్, ఇలా ఎన్నో రవాణా మార్గాలను ఉపయోగించుకుని వెళుతాం అంటారు. కదా..కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం హెలికాప్టర్ వాడారు. దీంతో ఆయన ఇప్పుడు వార్తలెక
ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతనలో జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ చేనేత నేస్తం పేరిట ఆర్థిక సాయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం చే�
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (COSC) చైర్మన్గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ బాధ్యతల స్పీకరణ కార్యక్రమంలో ఇప్పటివరకు సీఓఎస్సీ చైర్మన్ గా ఉన్నఏయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆర్మీ చీఫ్ బిపిన్
మరోకొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ దృవంపై చంద్రయాన్-2ల్యాండ్ కానుంది. ఇప్పటికే చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2చేరిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం ఇప్పుడు మరో రెండు ఫొటోలను పంపింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న