Home » talibans
అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్లు కొత్తగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధాస్త్రాన్ని విధించారు.....
అప్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా..చైనా మాత్రం అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. అప్ఘానిస్థాన్ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని...తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పు�
తమ దేశం నుంచి వెళ్లిపోయిన హిందువులు, సిక్కులు సహా మైనార్టీలు ఆప్ఘనిస్థాన్ కు తిరిగి రావొచ్చని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తాలిబాన్లు విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్ లో శాంతిభద్రతలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. ఆక్రమణ అనంతరం పలు నిబంధనలతో అనేక మంది బాలికలు చదువుకు దూరమవగా..
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇప్పటి నుండి దేశవ్యాప్తంగా గసగసాల సాగును పూర్తిగా నిషేధించారని ఆఫ్ఘన్లందరికీ తెలియజేయబడింది
యూఎస్ లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ ఆస్తులను, నిధులను విడుదల చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయనున్నారు.
విదేశీ ఉగ్రవాద గ్రూపులైన ఆల్ ఖైదా, ఐఎంయూలు ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్తాన్ వేదికగా యథేచ్ఛగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ కొడుకు అక్టోబరు నెలలో తాలిబాన్లతో చర్చలు జరిపి
అఫ్ఘాన్లో తాలిబన్లు ఇటీవల దేశంలో ఉన్న విగ్రహాలను, ఇతర బొమ్మలను నాశనం చేయాలంటూ తాలిబన్లు హుకుం జారీ చేశారు.
అఫ్ఘాన్ అధికారులు 3,000 లీటర్ల మద్యాన్ని కాలువలో పారబోశారు. మద్యం తాగినా..అమ్మినా సహించం అంటూ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ముస్లింలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది తాలిబన్ల బరిస్థితి.. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తాలిబన్ ప్రభుత్వం.. పొరపాటున తమ ఖజానాలోని డబ్బును శత్రుదేశమైన తజికిస్తాన్ను బదిలీ చేసింది