talk

    PM With Warangal Chai Wala : వరంగల్ ఛాయ్ వాలాకు ప్రధాని నుంచి ఫోన్..మాట్లాడటానికి రెడీగా ఉండు..

    July 2, 2021 / 12:24 PM IST

    వరంగల్ జిల్లాకు చెందిన టీ స్టాల్ యజమయాని మహ్మాద్ పాషా కు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధాని మోడీ నీతో మాట్లాడతారు రెడీగా ఉండు అని చెప్పటంతో షాక్ అయ్యాడు చాయ్ వాలా మహ్మద్ పాషా.

    నాన్నపై ప్రేమతో తండ్రి మైనపు విగ్రహం పెట్టుకుని యువతి పెళ్లి

    February 3, 2021 / 10:57 AM IST

    Father ‘comes alive’ to bless daughter : కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారి లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్�

    ప్రధానితో ముచ్చటించిన దుర్గ ఎవరంటే..

    January 1, 2021 / 02:10 PM IST

    woman Durga talks to PM Modi in a video conference : ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద విశాఖపట్నం గాజువాకలో దుర్గ దంపతులు నిర్మించుకున్న ఇల్లు.. ప్రధాని మోడీ దృష్టికి ఆకర్షించింది. పది మంది మెచ్చుకునేలా ఆమె నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా.. రాష్ట్రానికి గర్వకారణం

    చైనాతో అమెరికా సంబంధాలు కట్…జిన్ పింగ్ తో మాట్లాడనన్న ట్రంప్

    May 15, 2020 / 09:58 AM IST

    కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ

    మోడీ, ట్రంప్ టెలీఫోన్ సంభాషణ..కరోనా నియంత్రణపై సుదీర్ఘ చర్చ

    April 4, 2020 / 11:58 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టెలీఫోన్ సంభాషణ జరిపారు.

    మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

    February 22, 2020 / 11:21 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �

    కొత్త రూల్…పక్క సీట్లలో కూర్చొనే మహిళలతో ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడకూడదు

    February 19, 2020 / 03:20 PM IST

    సాధారణంగా మనం ఆర్టీసీ బస్సు ఎక్కగానే అందులో…. మ‌హిళ‌ల‌ను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్ల‌లో వారినే కూర్చోనివ్వండి అని  రాసి ఉండ‌డాన్ని చూస్తుంటాం. అలాగే  మ‌హిళ‌లు ఎక్క‌డ గౌర‌వించ‌బ‌డుతారో అక్క‌డ దేవ‌త‌లు ఉంటారు. కావున వారిని గౌర‌�

    షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడనున్న సుప్రీంకోర్టు మధ్యవర్తులు

    February 17, 2020 / 09:57 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల

    ఎలా ఉన్నారో..వింత ఫ్యామిలీ : నాలుగేళ్లు..నాలుగు గోడల మధ్యే

    February 2, 2020 / 07:22 AM IST

    మనస్పర్థలు వచ్చినా… గొడవలు జరిగినా.. మనం మనుషులతో మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలం?. మహా అయితే ఓ గంట.. లేదంటే ఒకరోజు.. అదీకాదంటే.. ఒకవారం. కానీ.. వారం కాదు, నెలకాదు.. ఏకంగా ఏళ్ల తరబడి ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటోంది ఓ ఫ్యామిలీ. అదికూడా ఏ కారణం లేకుండానే.. ఎ

    తక్కువ మాట్లాడి…ఎక్కువ పని చేయండి : ఆర్మీ చీఫ్ కు కాంగ్రెస్ హితవు

    January 12, 2020 / 03:04 PM IST

    పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుం�

10TV Telugu News