Home » tally
టోక్యో పారాలింపిక్స్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.
Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �
దేశంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లో తొలిసారి 55 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు 779 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16 లక్షలు దాటింది. ఇదే సమయంలో 35 వేలకు పైగా మరణాలు �
భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మొన్నటి వరకు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపిన ప్రాణాంతక కరోనా.. భారత్లోనూ అదే వరవడిని కొనసాగిస్తోంది. భారత్లో కరోనా కేసులు వైరస్ పురుడుపోసుకున్న చైనాను మించిపోయే సూచనలు కనిపిస�