Home » Tamil Nadu CM
దివ్యాంగుడి మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడాచేసినట్లు పోలీసులు గుర్తించారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనంగా మారింది.
శనివారం తమిళనాడు కాంగ్రెస్ నేత గోబన్న రాసిన ‘మమనిథర్ నెహ్రూ’ అనే పుస్తకావిష్కరణకు స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నెహ్రూ ఒకే భాష విధానాన్ని వ్యతిరేకించారు. అలాగే ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే చట్టం వంటి
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూప�
‘జస్ట్ పోస్ట్మ్యాన్ పని చేయుడి చాలు’ అంటూ సీఎం స్టాలిన్ గవర్నర్ ను ఎద్దేవా చేశారు.
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపుడుతోంది. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి స్టాలిన్ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారివద్దకు వెళ్తున్నారు స్టాలిన్.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాల తయారీదారులకు అండగా నిలిచారు. స్టాలిన్ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. గణేశ్ విగ్రహాల తయారీదారుల
కరోనా వైరస్ సెకండ్ వేవ్లో మరణాలు పెరిగిపోగా.. భారతదేశం పోరాడుతూనే ఉంది. ఈ అంటువ్యాధి వల్ల చాలా మంది జీవితాలు ప్రభావితం అవ్వగా.. ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వంతో పాటు సినీ తారలు కూడా తమ వంతుగా సాయం చేస్తున్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. తమిళనాడులో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై చిగురుటాకులా వణికిపోతుంది. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దామోదరన్ అనే వ్యక్తి �