Home » Tamil Nadu Premier League
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి.
సాధారణంగా క్రికెట్లో బ్యాట్స్మెన్ ఎప్పుడెప్పుడు ఔట్ అవుతాడా అని ఫీల్డర్లు ఎదురుచూస్తుంటారు. అయితే.. ఇక్కడ ఫీల్డింగ్ జట్టు అలసత్వం కారణంగా ఓ బ్యాటర్ రనౌట్ అయినా కూడా ఎంచక్కా బ్యాటింగ్ కొనసాగించాడు.
రవీంద్ర జడేజా.. మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు మద్దతుగా చేసిన ట్వీట్కు నెటిజన్లు ఏకిపారేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021లో రైనా కామెంటేటరీలో 'నేను బ్రాహ్మిణ్నే' అంటూ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది.