Home » Tamilanadu
భార్యను హత్య చేసి సాధారణ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడో ఎస్ఐ.. కానీ పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టడంతో అది సాధారణ మరణం కాదు హత్య అని తేలింది.
కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధికంగా కూడా తీవ్రంగా దెబ్బ తీస్తుంది. వృత్తి వ్యాపారులు, రోజు వారి కూలి చేసుకొని జీవనం సాగించే వారి జీవితాలు కరోనా కారణంగా ఛిద్రమయ్యాయి.
Fake Swamiji: దేశంలో బాబాలను స్వామిజీలను నమ్మేవారు తక్కువేం లేరు. ఇటువంటి వారినే మార్కెట్ గా మలుచుకొని ఊరుకో బాబా వీధికో స్వామిజి పుట్టుకొస్తున్నారు. పెట్టుబడి లేకుండా డబ్బు వచ్చే పనికావడంతో ఎటువంటి శక్తులు లేకున్నా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప
కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. తన కజిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది.
తాళి కట్టిన భర్త విధి నిర్వహణలో భాగంగా దేశ సరిహద్దుల్లో జవానుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న భార్య కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నాలుగేళ్ల కొడుకును దారుణంగా చంపింది. ఈ కేసులో నేరం రుజువు కావటంత
Tamilanadu chennai woman Attempt to kill ants turns fire died : ఇంట్లో పుట్టలు..పుట్టలు పెట్టిన చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో ఆదివారం (నవంబర్ 22,2020)న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులంతా కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. వివరాల్లో�
చిన్న చిన్న అనుమానాలు పెనుభూతాలై భార్య భర్తల బంధాలను దెబ్బతీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే పనులతో జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పై అనుమానంతో ఒక భర్త భార్యను హత్య చేసిన ఘటన తమిళనాడులోని హోసూర్ లో జరిగింది. వెల్లూరు జిల్లా పల్లికొండకు చ�
అందం, అదృష్టం, కొద్దిపాటి టాలెంట్ ఉంటే భాష ఏదైనా కథానాయికగా నెట్టుకురావచ్చు. అలాంటి దక్షిణాది భామలను ఇప్పటివరకు చాలామందిని చూశాం. టాలెంట్, కష్టపడే తత్వం ఉన్నా అవకాశాలు రాని వారి పరిస్థితి మరీ దారుణం.. అలాంటి వారు ఆఫర్లు వస్తాయనే ఆశతో అనవసరమై�
జనవరి 15 నుంచి జల్లికట్టు షురూ : సంక్రాంతి పండుగకు జల్లికట్టు రెడీ అయిపోయింది. బసవన్నలతో స్థానికులు సిద్ధమైపోయారు. సంక్రాంతి పండుగకు వచ్చిదంటే చాలు జల్లికట్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు తమిళనాడు ప్రజలు. ఈ క్రమంలో మధురైలో జనవరి 15 �