Home » Tamilanadu
తాజాగా అశ్వత్థామ వినాయక విగ్రహం వైరల్ గా మారింది.
మిచాంగ్ తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైపై తీవ్రంగా ఉంది. తాజా వర్ష బీభత్సం కారణంగా చెన్నై నగరంలో గత 47ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది.
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.
150 ఏండ్లు బతికే రహస్యం షెప్తడట
ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు.
రూ. 5 వేలు ఇస్తే రెండే రెండు నిమిషాల్లో పేషెంట్లను చంపేస్తాడు. అలా 10 ఏళ్లలో వందలమంది రోగుల్ని చంపేశాడట..
తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ధర్మపురిలో నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన గోకుల్ అనే 14ఏళ్ల బాలుడు మృతిచెందాడు.
కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ప్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన కారును వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న లారీని ఢీకొట్టడంతో రె�
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను మహిళా ఎస్ఐ హత్యచేయించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. విచారణ జరిపిన పోలీసులు మహిళా ఎస్ఐతో పాటు హత్యకు సహకరించిన నిందితులను అరెస్టు చేశారు.
ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. యువత, క్రీడా శాఖలని ఆయనకి అప్పచెప్పారు. దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ఉదయనిధి స్టాలిన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్�