Tamilanadu

    స్కూల్ లో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

    April 6, 2019 / 05:36 AM IST

    తమిళనాడులో విషాదం నెలకొంది. పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ ఆలయం సమీపం కుమరాట్చి మెయ్యత్తురైకి చెందిన ఏలుమలై (39) ఉప్పు వ్యాపారి. అతని రెండో కుమార్తె దు�

    మంత్రి సన్నిహిత కాంట్రాక్టరు ఇంట్లో రూ.15 కోట్లు సీజ్  

    April 2, 2019 / 03:58 AM IST

    చెన్నై : తమిళనాడులో రోజురోజుకీ కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. మంత్రి వీరమణి సన్నిహిత కాంట్రాక్టర్‌ సబీషన్‌ నివాసంలో ఐటీ దాడులు నిర్వహించింది. సబీశన్‌ నివాసంలో 15 కోట్లు రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ డ�

    మన్నార్ గుడిలో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

    March 27, 2019 / 06:51 AM IST

    తిరువారూర్ : తమిళనాడు తిరువారూర్ జిల్లా మాన్నార్ గుడిలో బాణసంచా కర్మాగారంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మణం పాలవ్వగా.. మరోఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మన్నార్ గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్�

10TV Telugu News