Home » tamilandu
నేడు పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్లారు.
ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధర�
అతడు ఓ బిచ్చగాడు. అయితేనేమీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. గొప్ప మనసున్నోడు. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పదిమందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు.(Beggar Donates 55Lakhs)
మందుబాబులే కాదు మందు భామలు కూడా తయారయ్యారు. మగాళ్లకు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో కానీ, అమ్మాయిలు కూడా పూటుగా తాగి రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు మద్యం మత్తులో నడిరోడ్డుపై రచ్చరచ్చ చేస్తున్నారు. పోలీసుల ముందు ఈ అమ్మాయి చేసిన వీరంగం మీరూ చూడం�
ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. చివరికి ప్రాణ స్నేహితులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రెండ్ అని నమ్మితే అడ్డంగా దగా చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు. ప్రాణ స్నేహితుడు అని నమ్మిన కారణంగా ఓ వ్�
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన గొప్ప మనసు చాటుకున్నారు. పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మకు అండగా నిలిచారు. ఆమెకి వంట గ్యాస్ కనెక్షన్ వచ్చేలా చూశారు.
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏపీ-తమిళనాడు బోర్డర్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
చెన్నై: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడపించారు. చెన్నై తేనాంపేట వాసన్వీధిలో ఉన్న ఓ ప్రైవేటు అపార్టుమెంటులో దంపతులు సెంథిల్ (37), అతని భార్య శాంతి (32) మసాజ్ సెంటర్ �
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) మృతి చెందారు. శనివారం(ఫిబ్రవరి-23-2019) తెల్లవారుజామున 4.35గంటలకు