Home » tamilisai
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.
అంబేద్కర్ ఎక్కువగా మహిళా హక్కుల గురించి మాట్లాడారని తమిళిసై చెప్పారు. అటువంటిది ఆయన విగ్రహావిష్కరణ వేళ మహిళా గవర్నర్ కు ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యంగా ఉందని తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
ప్రగతి భవన్ Vs రాజ్భవన్..!
రాజ్భవన్ అంటరాని ప్రదేశమా ?
చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతులమీదుగా చిరు భద్రతా కార్డులని అందించారు. ఈ కార్డులతో పాటు రక్తదాతలను సత్కరించి లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలన
తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం...
ఓ వైపు ప్రభుత్వంతో విభేదాలు, మరోవైపు అధికారులు ప్రోటోకాల్ పాటించకపోయినప్పటికీ తన పర్యటనలు మాత్రం ఆపడం లేదు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లాలో...
గవర్నర్ సీఎం మధ్య పెరుగుతున్న దూరం
రాజ్ భవన్ లో అపశృతి చోటు చేసుకుంది. ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంలో...ఏర్పాటు చేసిన స్టేజీ కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు ఒరిగిపోయింది....