Home » tamilnadu
family commit suicide for unable bear death son : ఇంటికి పెద్ద కుమారుడు క్యాన్సర్ తో మరణించటంఆ కుటుంబాన్ని కలిచివేసింది పోయిన కుమారుడ్ని తలుచుకుంటూనే రోజులు గడిపారు. అతని స్మృతుల్లోంచి బయటకు రాలేక కుటంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నఘటన తమిళనాడులోని సేలంజిల్లాలో జరిగింద
Goaded by lover, Tamil Nadu girl ends life on video call : సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుందామని చెప్పాడు, కానీ అతనికి అప్పటికే పెళ్లైందని తెలుసుకుని తన జీవితాన్ని అర్ధంతరంగా ముంగించుకుంది ఓ యువతి. ఆమె ప్రాణాలు కాపాడాల్సని ప్రియుడే ఆమెను ఆ�
prostitution racket through social media in chittoor district : సోషల్ మీడియా ప్లాట్ ఫాం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. సోషల్ మీడియా ద్వారా చిత్తూరు జిల్లాలో వ్యభిచారం నిరంతరాయంగా సాగుతోంది. జిల్లా నుంచే కాక పక్కనున్న నెల్లూరు, తమిళనాడ�
తలైవా రజనీకాంత్ అతి త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ పనులు కూడా
weakend burevi cyclone,rains in south costal, rayalaseema : మన్నార్ గల్ఫ్లో కొనసాగుతున్న బురేవి తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని పంబన్కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది. ఇక, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో శుక్ర�
Woman commits suicide with her two daughters : కుటుంబంలో ఇంటి యజమాని మరణం ఆకుటుంబం మొత్తాని బలి తీసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఇల్లాలు మనోవేదనతో కన్నకూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చిలోని
Rajinikanth likely to announce his political entry on Nov 30 ? : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా గత కొన్నేళ్లుగా రజనీ కాంత్ పేరు తెరమీదకు వస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలైవా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో �
IT raids in a farmers house at tamilnadu : ఆర్ధికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ మోతుబరి రైతు రెండేళ్లలో అపార ధన సంపదన సమీకరించటం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఐటీ శాఖ అధికారులు ఆ రైతు ఇంటిపై దాడి చేసి అంత సంపదను ఎలా కూడ బెట్టాడా అని లెక్కతేల్చే పనిలో పడ్డారు. తమిళనాడులోన�
PM Modi announces relief నివర్ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుఫాను గురువారం తీరం దాటింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీ�
severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు(నవంబర్ 26,2020) తెల్లవారుజామున తమి�