Home » tamilnadu
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా కేసు
mobile phones robbery: తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హైవేపై భారీ దోపిడీ జరిగింది. రూ.15 కోట్ల విలువ చేసే మొబైల్స్ లూటీ చేశారు. కంటైనర్ డ్రైవర్ ను చితకబాది మరీ దుండగులు ఫోన్లు ఎత్తుకెళ్లారు. కాంచీపురం నుంచి ముంబైకి కంటైనర్ లో తీసుకెళ్తున్న ఎంఐ కంపెనీ మొబైల్స్
chennai Kumaran Silks shop sealed : పండుగ వచ్చిందంటే కొత్త బట్టలుకట్టుకోవాల్సిందే. ఇప్పుడు దసరా..దీపావళి పండుగలు రానున్న క్రమంలో ప్రజలు బట్టల షాపులకు ఎగబడ్డారు. దసరా..దీపావళి సందర్భంగా డిస్కౌంట్లతో షాపుల యజమానులు ప్రకటిస్తుంటారు. ఇదిలా ఉండగా..అసలే కరోనా సీజన్..ఆ�
tirupati missing mother: తిరుపతిలో అదృశ్యమైన తల్లి, ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యమైంది. తన పిల్లలను వెంటబెట్టుకుని తల్లి తమిళనాడులోని గుడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి పోలీసులు మహిళ భర్తను వెంటబెట్టుకుని తమిళనాడు వెళ్లారు. ఆదివారం(అక్టోబర్ 18
Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితులు దారు
Tamilnadu : 74 వృద్ధుడి చావు కోసం ఎదురు చూస్తూ..స్వంత తమ్ముడే అన్నను ప్రాణం ఉండగానే శవాలను ఉంచే ఫ్రీజర్లో పెట్టి.. ప్రాణం ఎప్పుడు పోతుందాని ఎదురు చూస్తున్న ఘటన సేలంలో జరిగింది. భార్యను కోల్పోయి పిల్లలు లేని ఓ అన్న రక్తం పంచుకు పుట్టిన తమ్ముడితో పాటు �
tamilnadu: ఆకలి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఆకలికి తట్టుకోలేని ఒక దొంగతనానికి పూనుకున్నాడు. నేరం నాది కాద ఆకలిద అనే పేరుతో తెలుగులో 70ల్లో ఒక సినిమానే వచ్చింది. దొంగతనం చేసి…ఆ పని తప్పని తెలిసి,యజమానిని క్షమించమని కోరాడు ఒక దొంగ. తమిళనాడు, �
plate biryani for 10 paisa: బిర్యానీ..పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది. తినాలంటే మాత్రం వందల్లో ఉంటుంది. 10పైలకే బిర్యానీ అంటే జనాలు ఎగబడకుండా ఉంటారా? ముఖ్యంగా బిర్యానీ ప్రియులు. ఎంత దూరమైనా సరే ఎగబడి మరీ వెళ్లి వెళ్లి కడుపునిండా లాగించేసి మరీ వస్తారు. ఇంతకీ 10పైసల
Kanyakumari Sea water : తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. ఉదయం సముద్ర మట్టం బాగానే ఉన్నా సాయంత్రం సమయానికి సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రంతా అలానే ఉందంట.. తీరా ఉదయం చూసేసరికి వెనక్కి వెళ్లిన సముద్రం యథాస్థితికి �
aiadmk dalit mla:తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ వివాహం సంచలనం రేపింది. కులాంతర వివాహాం కావటం, ఇద్దరి మధ్య దాదాపు 15 ఏళ్లపైన వయస్సు వ్యత్యాసం ఉండటంతో వధువు తరుఫువారు అభ్యంతరం చెపుతున్నారు. ఎమ్మెల్యే తమను బెదిరించి వివాహాం చేసుకున్నాడని.. మనస్�