tamilnadu

    అక్రమ సంబంధాల హత్యల్లో చెన్నై మొదటి స్ధానంలో ఉంది

    October 3, 2020 / 12:49 PM IST

    అక్రమ సంబంధాల కారణంగా జరిగిన హత్యల్లో చెన్నై మొదటి స్దానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న వాటిలో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్ధానంలో ఉందని NCRB లెక్కలు చెపుతున్నాయి. 2019 లో వివాదాల కా�

    రూ.8 కోట్ల సెల్ ఫోన్ల కంటైనర్ చోరీని చేధించిన చిత్తూరు జిల్లా పోలీసులు

    October 1, 2020 / 04:30 PM IST

    చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �

    ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.2లక్షల డబ్బుల బ్యాగ్ తిరిగి ఇచ్చేశాడు

    September 30, 2020 / 04:49 PM IST

    auto driver honesty: రోడ్డు మీద రూపాయి కనపడినా వదలని జనాలు ఉన్న రోజులు ఇవి. వెంటనే తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోయే రకాలు ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లోనూ పరుల సొమ్ము ఆశించని నిజాయితీపరులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓ ఆటో డ్రైవర్ నిలువెత్తు నిజాయితీక�

    సింగపూర్ లో భర్త సంపాదన….తమిళనాడులో భార్య రాసలీలలు

    September 30, 2020 / 04:32 PM IST

    illegal affair woman: కుటుంబ పోషణ కోసం పెళ్లాం పిల్లలను వదిలి భర్త సింగపూర్ లో కష్టపడుతుంటే…..తమిళనాడులో భార్య తన ప్రియుడితో రాసలీలలు ఆడుతోంది. తన రంకు బాగోతాన్ని భర్తకు చెపుతానన్న ఇంటి ఓనరమ్మను ప్రియుడి తో హత్య చేయించింది. తమిళనాడులోని నాగై జిల్లా సీర

    త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

    September 28, 2020 / 09:50 PM IST

    త‌మిళ‌నాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వివాదం రాజుకుంది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీకి �

    టైం బాగోలేదు……వరకట్నం వేధింపుల కేసులో జ్యోతిష్యురాలు

    September 26, 2020 / 12:52 PM IST

    శాస్త్రాలు చెప్పే బల్లి వెళ్లి కుడితి తొట్టిలో పడ్డట్టైంది ఓ జ్యోతిష్యురాలి పరిస్ధితి. వివిధ కష్టాలతో తనను సంప్రదించే క్లయింట్లకు రెమిడీలు చెప్పి జపాలు పూజలు చేయించే జ్యోతిష్యురాలు కు ఇప్పడు టైం బాగోలేదు. తమిళనాడులోని  కోయంబత్తూరుకు చెం�

    పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది..బాలు గొప్పతనాన్ని గుర్తించిన ఆనాటి మీడియా

    September 25, 2020 / 07:06 PM IST

    మద్రాసులో ఏఎంఐఈ చదవుకుంటూ తనకున్న సంగీత పరిజ్ఞానంతో మద్రాసులో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతూ బహుమతులు అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి సారిగా 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో తన సినీ ప్రస్ధానాన్ని మొదలెట్టారు. �

    బాలు చివరి కోరిక ఏమిటంటే….

    September 25, 2020 / 04:45 PM IST

    “అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం.” అని భక్తులు ఈశ్వరుడ్ని ప్రార్ధిస్తారు. కానీ ఈ కోరిక బాలుకు తీరలేదు. అనాయాసేన మరణం కలగాలని ఆయన కోరుకున్నారు. చావంటే తెలియకుండా కన్నుమూయాలి…. ఓపికున్నంత వరకు పాటల�

    భార్యపై అనుమానంతో హత్య చేసి…. ఆత్మహత్య చేసుకున్న భర్త….

    September 23, 2020 / 06:35 PM IST

    Crime News తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కురుండంకోడు పంచాయతీ పరిధిలోని గ్రామంలో దారుణం జరిగింది మద్యానికి బానిసైన భర్త, భార్యపై అనుమానం తో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవటంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కురుండంకోడు పంచాయతీ పరిధిలో న

    16 ఏళ్ళ బాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం

    September 22, 2020 / 03:44 PM IST

    tamilnadu crime news తమిళనాడులో దారుణం జరిగింది. 16 ఏళ్లబాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసారు. కడలూరు జిల్లాలో 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె పెంపుడు తండ్రి(60) నంగలూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ �

10TV Telugu News