Home » tamilnadu
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో..అధిక శాతం విద్యా సంస్ధలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాయి. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. పిల్లలకు అవసరంమైన స్మార్ట్ ఫోన్లు కొనివ్వలేని త�
తన కష్టసుఖాల్లో పాలుపంచుకుని తనకు కొండంత అండగా..ధైర్యం చెప్పే జీవన సహచరి మరణంతో కృంగిపోయాడో భర్త. పెళ్లి అయి కన్నవారిని వదిలి తన చేయి పట్టుకుని వచ్చిన నాటి నుంచి 48 ఏళ్లపాటు తనలో సగమైన భార్య మరణంతో చిన్నపిల్లాడిలా తల్లడిల్లిపోయాడు మధురైకి చ�
తమిళనాడులోని కళ్శకురిచ్చి జిల్లాలో దారుణం జరిగింది. ఇడ్లీ బాగోలేదని చెప్పిన బాలిక… ఓ మహిళ కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. కళ్ళకురుచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియో, జయవాణి దంపతులకు రెన్సీమేరీ (5) �
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని రోజులుగా కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఎస్పీ బాలు శనివారం రోజున(సెప్టెంబర్ 5,2020) తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలోనే తన శ్రీమతి సావిత్రితో క�
ఇలాంటి ఘటన జరుగుతుందా అనిపించేలా..ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె చితి మంటలపై పడి ప్రియుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని ఉలందూరు పేటలో నివాసం ఉం�
తప్పిపోయిన జల్లికట్టు ఎద్దుల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన యువకులను చిరుత పులులు వెంటపడి తరిమాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా ఆరు చిరుతలు వారిని తమిరికొట్టాయి. దీంతో వారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా అయ్యింది. బతికి బైటపడిన ఈ ఘటన తమిళ�
తమిళనాడులో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు ఏడాదికాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో బాలిక గర్భం ధరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 17 ఏళ్ల బాలికి 10 వతరగతి ఫె�
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి… చిన్నమ్మ శశికళ టైం ఏ బాగోలేదు… రేపో మాపో బెంగుళూరు పణప్పర అగ్రహార జైలు నుంచి విడుదలై చెన్నై వచ్చి చక్రం తిప్పుదామనుకుంటున్న శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అధికారుల జప్తు చేశారు. 2003-2005 లో ఓ సెల�
తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వసంత్కుమార్… కరోనాతో ఆగస్ట్ 10న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలిం
కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. �