Home » Tammineni Veerabhadram
ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు వైఎస్ షర్మిల.
డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
హైదరాబాద్ లోఉన్న ఓటును ఫామ్ -8 ద్వారా తమ్మినేని తెల్దారుపల్లికి మార్చుకున్నారు. తెల్దారుపల్లికి ఓటు మారుస్తూ ఓటరు ఐడీని ఎన్నికల అధికారులు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14మంది అభ్యర్ధులతో తొలి విడత లిస్ట్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీపై పునరాలోచన చేయాలని సీపీఎం ను కోరింది. ఆ పార్టీకి చెంద�
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.
మోదీ పర్యటనలో విభజన హామీల ప్రస్తావన ఎందుకు లేదని ఆయన నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు పెట్టుకుంటాయన్నారు తమ్మినేని వీరభద్రం. పాలేరు సీటు సీపీఎంకే దక్కుతుందన్నారు. 2023లో పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే తెరాసకు మునుగోడు ఉపఎన్నిక వరకే తమ మద్దతు అని అన్నారు.
బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు.