Home » Target POK
కేంద్ర ప్రభుత్వం కనుసైగ చేస్తే చాలు..పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం అంటూ భారత ఆర్మీ కమాండ్ ద్వివేదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.