-
Home » targets
targets
Indian Market: భారతదేశంలోని ఆ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న దుబాయ్ ఎకానమీ & టూరిజం
భారతదేశం నుంచి ఇన్బౌండ్ ప్రయాణాన్ని మరింత పెంచడానికి, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వాణిజ్య వర్క్షాప్లను నిర్వహించింది
IT Raids Planning : ఐటీ రైడ్స్ అంటే ఆషామాషీ కాదు..దాని వెనుక ఎలాంటి ప్లాన్ ఉంటుందో తెలుసా..?!!
ఐటీ రైడ్స్ అంటే.. ఆషామాషీ కాదు..దానికో లెక్కా..పక్కా ప్లాన్ ఉండాల్సిందే...టార్గెట్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ అవ్వాల్సిందే..
Prashant kishor on Nitish kumar: మరోసారి సీఎం నితీశ్ను టార్గెట్ చేసిన పీకే
నితీశ్ జంపింగ్ జలానీపై పీకే ఆసక్తిగా స్పందించారు. తరుచూ క్యాంపులు మారే అవకాశం ఉన్న నితీశ్.. మరోసారి క్యాంపు మారుస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని తేల్చి చెప్పారు. బిహార్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, నితీశ్ క్యాంపు మార్చరనే గ్యారెంటీ రాష్�
Nitin Gadkari: వాడుకొని వదిలేయొద్దు: మోదీ-షా టార్గెట్గా గడ్కరీ వ్యాఖ్యలు?
బీజేపీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన గడ్కరీ.. ఆ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. అంతే కాకుండా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థ నుంచి ఎక్కువ అండదండలు ఉన్న వ్యక్తిగా కూడా ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని పార్లమెంటరీ బో
Gujarat Drug Mafia : యాచకులు, అనాధలపై డ్రగ్స్ ప్రయోగాలు..
డ్రగ్ మాఫియా అనాథలను, యాచకులను టార్గెట్ గా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. డ్రగ్స్ ప్రభావం తెలుసుకోవటానికి యాచకులకు,అనాథలపై డ్రగ్స్ ప్రయోగాలకు పాల్పడుతున్న ఘటన గుజరాత్ లోబయటపడింది
అహంకారం తలకెక్కింది : తోమర్ పై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత నిప్పులు
RSS leader targets Narendra Singh Tomar : ‘అధికార మదం నేడు మీ తలకెక్కింది. ప్రజాతీర్పును ఎందుకు కోల్పోతున్నారు. కుళ్లిపోయిన కాంగ్రెస్ విధానాలను మనం ఎందుకు తలకెత్తుకోవాలి. చిల్లుపడిన కుండలో నీళ్లు ఉండవు. కుండ ఖాళీ అవుతుంది’. అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సి�
ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు
విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�
సన్ మిషన్, గగనయాన్ టెస్ట్…ఇస్రో 2020 టార్గెట్స్ ఇవే
2020కి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది భారత అంతరిక్ష సంస్థ(ISRO). కొత్త శిఖరాలను అధిరోహించాలని నిర్ణయించిన ఇస్రో వచ్చే ఏడాది డజనకు పైగా ముఖ్యమైన శాటిలైట్ లను లాంఛ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆదిత్య(సన్)మిషన్ కూడ�
భారత వాయుసేనలోకి అపాచీ వచ్చేసింది
అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే అమెరికా యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఇప్పుడు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది.మొదటి ఏహెచ్-64E(I) హెలికాప్టర్ ను శుక్రవారం అమెరికా కంపెనీ ఇండియాకు అప్పగించినట్లు ఎయిర్ ఫోర్స్ శనివారం(మే-11,2019) ట్వీటర్ ద�
గులాబీ జెండా ఎగురేనా : KCR ఖమ్మం టూర్
ఎన్నాళ్లుగానో ఊరిస్తోందా స్థానం. సిట్టింగ్ సీటే అయినా.. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో జెండా ఎగురలేదు. దీంతో… అధినేత ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 04వ తేదీ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గు�