Home » Tariff
చైనా దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్లు విధించారు.
శాంసంగ్.. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ. అమెరికా మార్కెట్ లో అత్యధిక అమ్మకాలు కలిగున్న రెండో మొబైల్ కంపెనీ.
మొత్తంగా ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికా ప్రజలకే శాపంలా మారే పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్ లు విధిస్తున్న విషయం తెలిసిందే..
దేశంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్, ఐడియా సంస్థ దూకుడు పెంచింది. కొత్త పేరు, కొత్త లోగోతో ముందుకు వచ్చింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన బ్రాండ్ పేరును మార్చేసింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) తన బ్రాండ్ ని ‘వీఐ’ (Vi)(We అని పలకాలి) �
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర�
కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లు భారం కాస్త తగ్గనుంది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే