Home » Tauktae
రాబోయే కొన్నేళ్లలో కేరళ తీర ప్రాంతాల్లోని సముద్ర మట్టం పెరగబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల విపత్తులకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.