-
Home » TDP
TDP
నెలలో ఒకటి రెండుసార్లు భేటీ.. చంద్రబాబు, పవన్ వరుస సమావేశాల వెనుక మ్యాటరేంటి?
పైస్థాయిలో చంద్రబాబు, పవన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నా..గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో ఓ చోట క్లాషెస్ రచ్చకెక్కుతుండటం కూటమికి హెడెక్గా మారాయి.
అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. మండలిలో బిగ్ ఫైట్
మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. పైగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా వైసీపీ హయాంలో నియమించబడ్డారు. దీంతో పెద్దల సభలో ఆ పార్టీ అప్పర్ హ్యండ్ సాధించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతోంది.
హెరిటేజ్పై వైసీపీ ఆరోపణలకు నారా భువనేశ్వరి కౌంటర్.. చూసిందే నమ్మండి అంటూ వీడియో రిలీజ్
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుందని భరోసా ఇచ్చారు.
టీడీపీ కంచుకోటలో తమ్ముళ్ల ధిక్కారం.. ఉండిలో అసలేం జరుగుతోంది? రాజుగారిపై ఆరోపణల్లో నిజమెంత?
ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజుకు సొంత నియోజకవర్గంలో లీడర్ల నుంచి అసంతృప్తి సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ప్రముఖ నేతగా ఉన్న ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగరవేయడం కలకలం రేపుతోంది.
ఏపీలో స్థానిక, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు? ఏం జరుగుతోంది?
కూటమి పార్టీలు ఉమ్మడిగా వస్తే వారిని తట్టుకుని నిలవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది.
చంద్రబాబు భేటీలు.. లోకేశ్ డిన్నర్ మీట్స్.. మ్యాటరేంటి?
నారా లోకేశ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీట్ అవుతున్నారు.
పద్దతి మార్చుకోవాలి.. ఇదే ఫైనల్ ఛాన్స్.. కొలికపూడి శ్రీనివాస్తో పల్లా కీలక భేటీ.. తీవ్ర హెచ్చరికలు..
TDP : కొలికపూడి వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఆయనతో భేటీ అయ్యారు.
Adi Narayana Reddy: నా మాటల్లో తప్పేముంది? కులం గురించి మాట్లాడలేదు.. జగన్తో ప్రాణహాని ఉంది- బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి
నా వ్యాఖ్యలపై పార్టీ నన్ను వివరణ కోరేది ఏమీ లేదు. రకరకాలుగా తప్పు మాట్లాడా అంటున్నారు. నేను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, నా మాటలను వక్రీకరించొద్దు.
ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కులాలు ఉన్నాయని గుర్తించాలన్న ఆయన పనిచేసే వారికే పదవులు ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు.
కేంద్ర క్యాబినెట్ బెర్త్ టీడీపీకా, జనసేనకా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ
జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనే ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ దిశగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చించబోతున్నట్లుగా సమాచారం.