-
Home » TDP
TDP
వివాదాల్లో మిస్టర్ కూల్, హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే.. ఏంటా గొడవ, ఎలా చిక్కుకున్నారు?
స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఏంటి.. కుల సమస్యలు ఏంటి? అని పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
ఏపీలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?
వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం? కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీకి ఎదురయ్యే సవాళ్లేంటి?
కేంద్రం నిర్ణయంతో ఏపీలో ఓవరాల్గా 88 అసెంబ్లీ సీట్లు.. 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయ్. ఇది కూటమికి ప్లస్ కాగా.. వైసీపీకి సవాల్గా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
దూకుడు తగ్గించిన ఫైర్ బ్రాండ్ లీడర్ కోటంరెడ్డి? సడెన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు?
వందల కోట్ల నిధులతో నెల్లూరు రూరల్లో ఓ రేంజ్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టి సీఎం చంద్రబాబుతో ప్రశంసలు పొందారు. పనితీరులో రాష్ట్రవ్యాప్తంగా 32వ స్థానం, నెల్లూరులో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి..విస్తరణలో మంత్ర�
సీనియర్ నేత యనమల చిరకాల కోరిక తీరబోతోందా? ఈసారి బెర్త్ పక్కానా?
యనమల చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ సమ వయస్కులు. రాజకీయంగా కలసి మెలసి ఉంటూ టీడీపీలో కీలక దశకు చేరుకున్న వారు.
ఏపీలో లోకల్ ఫైట్.. వైసీపీ ముందున్న సవాళ్లు ఏంటి? ఎలా ఎదుర్కోబోతోంది?
స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే తమకు మెజార్టీ సీట్లు వస్తాయని ఫ్యాన్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. పార్లమెంటు.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని వైసీపీ డిమాం�
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్.. టీడీపీ ఎంపీపై కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించలేదని, తప్పు చేసిన వారి పట్ల చర్యలు తీసుకోలేదని జగన్ ఫైర్ అయ్యారు.
మంత్రి Vs పార్లమెంట్ అధ్యక్షుడు.. రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్.. ఆందోళనలో క్యాడర్
నియోజకవర్గ వ్యాప్తంగా సామాజికవర్గంతో పాటు రాయచోటి మున్సిపాలిటీలో సుగవాసి ప్రసాద్ బాబుకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే జిల్లా తరలిపోకుండా చేసే అవకాశం ఉండేదట.
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ.. పొరపాట్లతో రాజకీయ జీవితం తారుమారు..! కూటమి లీడర్లు ఎందుకిలా?
రాజకీయ నాయకులు ఎంత కేర్ ఫుల్గా ఉంటే అంత మంచిది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా..పబ్లిక్కు దగ్గరగా ఉంటేనే పొలిటికల్ జర్నీ సాఫీగా సాగుతుంది.
డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్
మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు పుట్టా మహేశ్. ఎప్పుడూ కూడా తాను నిజాలే చెబుతానని వెల్లడించారు.