YCPలో కోటంరెడ్డి కుంపటి సెగలు పుట్టిస్తోంది. 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
హాస్పిటల్లో తారకరత్న ఎక్స్క్లూజివ్ విజువల్స్..
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు వైద్యులు. నిన్న తాజా హెల్త్ బులిటెన్ ను కూడా రిలీజ్ చేశారు వైద్యులు. ఇక ఐసియూలో ఉన్న తారకరత్నని �
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
బెంగుళూరు హాస్పిటల్ లో తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం నాడు తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తూ ప్రస్తుతం తారకరత్న పరిస్థితి..................
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం నియోజకవర్గంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన యాత్ర.. బెగ్గిలిపల్లె, పలు ప్రాంతాల్లో సాగిం�
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా.. పాదయాత్రపై తాము తగ్గేదేలే అని టీడీపీ అంటోంది.
తమ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పుంగనూరుతోపాటు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తానని పెద్ది రెడ్డి చెప్పారు. అంతేకాదు.. తన నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.
ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.