Home » TDP
AP local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ..
ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్లైట్లో ఉంటున్నారు.
వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్చీచర్ ను ధ్వంసం చేశారు.
ఎమ్మెల్యేల వర్క్ స్టైల్ బాలేదని..చాలామంది ఎమ్మెల్యేలు యాక్టీవ్గా ఉండటం లేదని..ఈ మధ్యే సీరియస్ అయ్యారు చంద్రబాబు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రాం కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.
గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్ ఏదైనా డయాస్ మరేదైనా జగన్ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు.
పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తించుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
కమ్మ నేతలంతా సీఎం రేవంత్ను కలవడంతో..బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
తీరు మారకపోతే పిలిచి మాట్లాడి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే తిరువూరు పంచాయితీని స్మూత్గా డీల్ చేస్తున్నారని అంటున్నారు.
Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాతకారును చూసి మురిసిపోయారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.