Home » TDP
ఓవరాల్గా పులివెందుల బైపోల్.. థ్రిల్లర్ సినిమాలను తలపిస్తోంది. ఫలితాలపై అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.
రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారని, కూటమికి రక్షకులుగా వ్యవహరిస్తున్నారని బొత్స అన్నారు.
ఇప్పటికే నేతల అరెస్ట్, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్తో ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే సమయంలో..
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, టీడీపీ పార్టీ ఆశయాలకు, తన వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం ప్రత్యేకమైందని..పార్టీ కోసం గతంలో పనిచేసిన విధానాన్ని ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేస్తున్నార�
జగన్ సొంత ఇలాకాలో పులివెందులలో పసుపు జెండా ఎగరేసి వైసీపీ కూసాలు కదిలించాలన్నది టీడీపీ పెద్దల ప్లాన్గా ఉంది. దాంతో పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్ల ఇంప్లిమెంట్లో లూప్హోల్స్ వెతికే పనిలో పడింది.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.
ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి వేమిరెడ్డి టార్గెట్గా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కానీ వేమిరెడ్డి టీడీపీ ఎంపీగా ఉంటూ..తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోకపోవడం చర్చకు దారితీస్తోంది.
సొంత డబ్బుతో నేను సేవ చేస్తుంటే నాపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు.