-
Home » Tdp Central Office Attack Case
Tdp Central Office Attack Case
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికేసులో సజ్జల, ఆర్కేలకు ఊరట
July 23, 2024 / 01:47 PM IST
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. సిట్ వేసే యోచనలో ప్రభుత్వం..!
July 8, 2024 / 04:35 PM IST
ఈ కేసులో దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరిని పోలీసులు గుర్తించారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసు.. త్వరలోనే వైసీపీ కీలక నేతలు అరెస్ట్?
July 3, 2024 / 03:48 PM IST
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.