Home » Tdp Central Office Attack Case
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది.
ఈ కేసులో దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరిని పోలీసులు గుర్తించారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.