Home » TDP Chief
Chandrababu Naidu: ఏపీలో ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో ముగింపు పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు.
సుమారు రెండు నెలలకుపైగా ఎన్నికల ప్రచారంకోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు.
అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే ట
కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు, నదీతీరాన నివాసాలు ఏర్పరచుకున్న వారు వరదల కారణంగా నష్టానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయు�
వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేయడం జరిగిందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా...
ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీ కొనసాగిస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయని,...
పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని వెల్లడించిన చంద్రబాబు...ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలని.
వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
పకడ్బంధీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని, అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య గొడవకు ఆజ్యం పోశాయి.