Home » Tdp Chief Chandrababu
బెంగళూర్ ఎయిర్పోర్టు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముచ్చట్లు..
ఇప్పటికే చంద్రబాబు తరుపు అడ్వకేట్ల వాదనలు పూర్తి అయ్యాయి. సీఐడీ తరుపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు సీఎం అవ్వడం గ్యారంటీ అని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఆహారం ఇంటి నుంచి పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు ..
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.
లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడు.. అతని వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరిని తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు.
అయితే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబును వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు.