Home » TDP Govt
Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రా
Polavaram project of Coffer Dam report : పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్లకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రాం వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం తూర్పుగోదావ�
Polavaram project progress report: వరదలు వెంటాడినా పనులు ఆగట్లేదు.. కరోనా కుదిపేసినా నిర్మాణంలో జాప్యం లేదు.. నిధుల్లో కేంద్రం కోతలు పెట్టినా.. ప్రాజెక్ట్ పట్టాలు దిగలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. పోలవరం పరుగులు పెడుతోంది. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. మరి.. పనులు �
ఏపీలో రాజధాని విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో అనుసరించిన విధానాలనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఫాలో అవుతున్నట్టుగా ఉందని జనాలు అనుకుంటున్నారు. మూడు రాజధానులు అంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించ�
2019 ఎన్నికల్లో టీడీపీ సునామి రాబోతుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇమేజ్ తోనే పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభ�
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఊరికి కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవాలయంలో మహా ద్వార ప్రవేశ దర్శనంపై ఏపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామిజీలు కూడా దర్శనం చేసుకోవాలని జీవో లో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తు�