Home » TDP Mahanadu 2023
ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది.
చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.
Kodali Nani : మహానాడులో ఎన్టీఆర్ వారసుడు బాలయ్య ఫొటో లేకుండా అచ్చెన్నాయుడు లాంటి స్క్రాప్ ఫొటో.. పప్పు, తుప్పుల ఫొటోలు ఎందుకని ప్రశ్నించా.
Botcha Satyanarayana : భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచ తప్పకుండా పాటించాం. చెప్పింది చేశామని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకుంది.
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైంది. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం మొదలైందని గంటా అన్నారు.
Roja Selvamani Rk : 14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందన్నారు.
Budda Venkanna : బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తాం. వరుసగా వైసీపీ నాయకుల ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా.
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.
Ambati Rambabu : 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర ఉందా? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే పైనున్న ఎన్టీఆర్ కూడా సహించరు.