Home » tdp ysrcp clash
దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు. Kinjarapu Atchannaidu
వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. Vinukonda TDP YSRCP Clash
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొడ్డిబెళగల్ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆదోని ఆసుపత్