Home » Teachers
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. పాఠశాలల్లో కరోనావైరస్ కలకలం రేపుతోంది. స్కూల్స్ లో క్రమంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన ప�
coronavirus tension in ap government schools: ఏపీలోని స్కూల్స్లో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో విద్యార్ధులు స్కూల్కు రావాలంటేనే భయపడిపోతున్నారు. మొన్న ప్రకాశం.. నిన్న నెల్లూరు, చిత్తూరు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా… పాఠశాలల్లో కరోనా క�
collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే
holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్య
teachers students tested corona positive: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం స్కూళ్లు తెరుచుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల తల్లిద
Coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. వాక్సిన్ కోసం ప్రపంచ దేశాల్లో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో వాక్సిన్ ప్రయోగాలు మూడో దశకు చేరుకోబోతున్నాయి. దీంతో ఈ ఏడాది చివరికల్లా వాక్సిన్ వస్తుందంటున్నారు శాస
Crime News జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్యం చర్యలు ఆలస్యంగా వెలుగు చూశాయి. జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయులను వేధించటమే కాక టాయిలెట్స్ లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయట పడింది. మీ�
https://youtu.be/upnzXIifbN8
కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్డౌన్లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్వచ్ఛంద ప్రాతిపదికన
విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�