Home » Team India jersey
ప్లేయర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కలిసి అభినందించారు.
నిబంధనల ప్రకారం.. జెర్సీ వెనుక రాసిఉన్న పేరును ఏ ఆటగాడు తొలగించకూడదు. దీంతో సంజు శాంసన్ పేరుతోనే సూర్యకుమార్ యాదవ్ తొలి వన్డే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వతేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా బీసీసీఐ పే�
కొద్ది నెలల క్రితం ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియా జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఆరెంజ్ రంగు జెర్సీలో కనిపించింది. అది ఆ ఒక్క టోర్నమెంట్కే పరిమితమైనా ఇప్పుడు మరో జెర్సీతో కనిపిస్�