Home » Team India Latest News
ఇంగ్లండ్ - భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ కు ఇరు జట్ల క్రీడాకారులు రెడీ అయిపోయారు. మూడో టెస్టు విజయంతో ఫుల్ ఊపు మీదున్న ఇంగ్లండ్ సిరీస్ పై కన్నేసింది.
ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. భారత్ టాప్ ఆర్డర్ రాణించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారు.
చాలా ఏళ్ల తర్వాత లార్డ్స్లో జరిగిన టెస్టులో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీకి హిట్మ్య�
డ్రెసింగ్ రూమ్ లో ఉన్న ఆర్థర్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ చివరిలో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ సందర్భంలో మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చారు. అనంతరం కెప్టెన్ షనకతో ఏదో మాట్లాడారు.