Home » Team India
భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. టీమిండియా విజయాల పరంపర కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
భారత జట్టు ఆల్ రౌండర్ దీపక్ హుడా.. టీమిండియాకు లక్కీగా మారాడు. హుడా అరుదైన వరల్డ్ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన తర్వాత ఎక్కువ విజయాలు సాధించిన క్రికెటర్ గా హుడా రికార్డ్ నెలకొల్పాడు.
ఇంగ్లండ్పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్లో..
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడింది. దీంతో 20 ఓవర్లలో 170/8 గౌరవపదమైన పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టు ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
సంచలన పేస్ బౌలర్, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ, నిలకడగా రాణిస్తూ..(Umran Malik Call Up)
India Vs SA : దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు ముందే టీమిండియాకు షాక్ తగలనుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరం కానున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా దూసుకెళ్లిపోతున్న దినేశ్ కార్తీక్.. టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నానని అంటున్నాడు. ఐపీఎల్ లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్న డీకే..
శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో రవీంద్ర జడేజా నమోదు చేసిన స్కోరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 175పరుగులు బాదేశాడు జడేజా.
భారత్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యింది. ఈ సెషన్ పూర్తయ్యే సరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది...
కోహ్లీపై ద్రవీడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చిన్నతనంలోనే భారతదేశం కోసం ఒక టెస్టు ఆడాలని భావించారని.. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్నారని తెలిపారు. క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం...