Home » Team India
అక్టోబర్ 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది.
ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్లో జరగనుంది. అయితే, ఈ టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలు�
ఆస్ట్రేలియాలో ఈ నెల 16 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు బయలుదేరే భారత ఆటగాళ్లు ఫొటోలు దిగారు. బీసీసీఐతో పాటు ఆయా ఆటగాళ్లు ఈ ఫొటోలను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. విరాట�
టీ20 వరల్డ్ కప్లో బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అంటూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమాధానం ఇచ్చారు.
మహిళల ఆసియా కప్ లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. టాస్ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత మహిళా క్రికెటర్ తనియా భాటియాకు ఇంగ్లండ్ టూర్ లో చేదు అనుభవం ఎదురైంది. విలువైన వస్తువులతో కూడిన ఆమె బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది.
ఆసియా కప్ -2022 సూపర్-4లో టీమిండియా పాకిస్థాన్, శ్రీలంక జట్లపై ఓడిపోయింది. దీంతో ఫైనల్ ఆశలను గల్లంతు చేసుకుంది. అయితే ఇక్కడ ఓ చిన్నఆశ భారత్ జట్టును ఊరిస్తోంది. సూపర్-4లో పాకిస్థాన్ రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్ లలో పాక్ ఓడిపోతే మనకు ఫ�
India vs Sri Lanka Match: ఆసియా కప్ -2022లో భారత్ కథ ముగిసింది. మంగళవారం రాత్రి భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస
ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని టీమిండియా మంచి ఊపుమీదుంది.. ఈ క్రమంలో ఇవాళ పసికూన హాంకాంగ్తో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ విజయంపై కన
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధానికి ఏ మాత్రం తక్కువ కాదన్నట్లుగా పాక్, ఇండియా జట్లు గ్రౌండ్ లో తలపడుతుంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.