Home » Team India
భారత్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఆడిలైడ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష�
T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో సఫారీలు విజయం సాధించారు. భారత్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(68) ఒక్కడే రాణించడంతో 20ఓవర్లలో కేవలం 133 పరుగులు మాత్రమ�
భారత్ జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం స
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో భారత క్రీడాభిమానులంతా ...................
రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్బోర్న్లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెసావు ఏఎం, ఇతర ప్రముఖ ప్రముఖులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస�
వచ్చే ఐసీసీ ప్రపంచ కప్లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే, ఈనెల 21 వరకు ఎనిమిది జట్ల మధ్య అర్హత మ్యాచ్ లు జరుగుతాయి. అసలైన సమరం 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో 23న ప�