Home » Team India
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషా
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ నేడు జరిగే వన్డే తుదిజట్టులో చేరుతాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య తుదిజట్టులో ఎవరికైనా ఒక్కరికే అవకాశం దక్కుతుంది. ఒకవేళ శ్రేయాస్, సూర్యక�
రేపు శ్రీలంక జట్టుతో టీమిండియా మొదటి వన్డే ఆడుతుంది. గౌహతి వేదికగా ఈ వన్డేమ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్లో భాగంగా మొత్తం మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా �
మహ్మద్ షమీ తన ఎరుపు రంగు జాగ్వార్ కారుతో ఫొటోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి క్యాప్షన్ గా ‘కొన్ని ప్రయాణాలకు రోడ్లు అవసరం లేదు. హృదయపూర్వక హృదయాలు మాత్రమే ఉంటాయి.’ అంటూ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ గతేడాది జూలైలోని జాగ్వార్ ఎ�
భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు 162 వన్డే మ్యాచ్లు జరిగాయి. వీటిల్లో టీమిండియా 93, శ్రీలంక జట్టు 57 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య 163వ వన్డే మ్యాచ్ రేపు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్క�
‘‘కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం. ఏదో ఒక రోజు నేను ఈ రోగం నుంచి, ఈ కోరిక నుంచి విముక్తి పొందుతాను. కీర్తి అనేది ఓ విషయమే కాదు. జీవితాన్ని అనుభవించడం, బాగుండడం చాలు’’ అంటూ దివంగత సినీనటుడు ఇర్ఫాన్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పోస్ట్
India vs Srilanka 3rd T20 Match: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్లో శ్రీలంక జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ (112 పరుగులు నాటౌట్) తో �
ఇండియాలో జరిగిన టీ20 సిరీస్లో ఇప్పటి వరకు శ్రీలంక జట్టు గెలుచుకోలేక పోయింది. నేడు జరిగే మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
ఈ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే బౌలింగ్ విభాగంలో ఉంటుంది. అర్ష్దీప్ సింగ్ స్థానంలో హర్షల్ పటేల్ను తుదిజట్టులోకి తీసుకోనే అవకాశం ఉంది. అయితే ప్రధాన కోచ్ ద్రవిడ్ ఇప్పటికే జ�
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేలోపే గాయం రూపంలో సంజూకు దురదృష్టం వెంటాడింది. అయితే, సంజూ దురదృష్టం రాహుల్ త్రిపాఠికి అదృష్టంగా మారుతుందా అన్నచర్చ సాగుతుంది.