Home » Team India
మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.
న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ బౌలర్లు చలరేగిపోయారు. తక్కువ స్కోర్ కే కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.
టీమిండియా జట్టులో చోటుదక్కించుకోవాలని ఉవిళ్లూరే ఆటగాళ్ల సంఖ్య భారీగానే ఉంది. దీంతో సెలెక్టర్లు అవకాశాన్నిబట్టి నూతన క్రికెటర్లను తుదిజట్టులోకి ఎంపిక చేస్తున్నారు. యువక్రికెటర్ల నుంచి పోటీ విపరీతంగా ఉండటంతో.. సంవత్సర కాలంగా జట్టులో వరుస�
వన్డే క్రికెట్ ఫార్మాట్లో కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఒక్కో రికార్డును కోహ్లీ అధిగమిస్తూ వస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సెంచరీ (166 పరుగులు) పూర్తిచేసిన కోహ్లీ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల జాబ�
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇ�
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గతంలో ఇక్కడ కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. వెస్టెండీస్ జట్టుపై భారత్ విజయం సాధించ
టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం మంచి విషయమే. టీమిండియాలో ఎడమచేతి బ్యాటర్లు (ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్) గత ఏడాది కాలంలో చాలా పరుగులు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుడి చేతి బ్యాటర్ల సామర్థ్యంకూడా మనకు తెలుసు. ప్రస్తుతానికి ఓపెని
ఈనెలలో న్యూజిలాండ్ టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇద్దరు సీనియర్ఆ టగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను �