Home » Team India
భారత్ - శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ - శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజయంతో 2023 సంవత్సరాన�
భారత్లో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ 20మ
జనవరి నెలలో టీమిండియా 11 మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో ఐదు టీ20లు, ఆరు వన్డే మ్యాచ్లు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఈ మ్యాచ్లన్నీ స్వదేశంలోని మైదానాల్లోనే జరుగుతాయి.
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
ఓడిపోతుందనుకున్న మ్యాచులో టీమిండియా గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిలబడి, చెప్పట్లు కొడుతూ, కరచాలనం చేసుకుంటూ, గంతులేస్తూ సంబరం చేసుకున్నారు. టీమిండియా 2-0తో టెస్టు సిరీస్ గెలుచుకుంది. ప్లేయర్ ఆ�
టెస్టుల్లో రిషబ్ పంత్కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. బంగ్లాతో రెండో టెస్టు మ్యాచ్లో పంత్ తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. అయితే 93 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ కావటంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. పంత్ 90-99 పరుగుల మధ్యలో అవుట్ కావటంతో ఇది ఆర�
బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడవ రోజు 133/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 150 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆ�
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.
టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది
రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. అతని కష్టమైన దశను తట్టుకునే సమయం జట్టు మేనేజ్మెంట్ నుండి మద్దతు లభిస్తుంది. దానికి అతడు అర్హుడు కూడా అని ధావన్ అన్నాడు. అయితే పంత్ స్థానంలో శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్దెత్�