Home » Team India
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
Ian Chappell on Hardik Pandya : 2018 తర్వాత హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో లేడనే విషయం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టెస్టు ఫార్మాట్లో ఆడాలనుకుంటే అతడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి.
76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మూడోరోజు ప్రారంభంలోనే మ్యాచ్ ముగియడం విశేషం. మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 22 �
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. భారత్లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Teamindia Players Practice: బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్లో భాగంగా ఈరోజు నుంచి ఇండియా, ఆసీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టెస్టు సందర్భంగా మైదానంలో టీమ్ఇండియా ఆట
ICC World Test Championship Points Table: బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఐసీసీ వరల్డ్ చాంపియన్ షిప్ కు చేరువయింది టీమిండియా.
బుమ్రా వెన్ను గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. గాయం నుంచి కోలుకోవటంతో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి రెండు టెస్టులకు బుమ్రాను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అందరూ భావించా�
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, తొలిమ్యాచ్ కు ముందే భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున
స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ �
కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పలువురు భారత క్రికెటర్లు పూజల్లో పాల్గొన్నారు. దేవదేవుడు శివుడికి ఇచ్చే ‘భస్మ హారతి’కి కూడా వారు హాజరయ్యారు. రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్, హోల్కర్ స�