Home » Team India
టీమిండియా కోసం నేషనల్ సెలక్షన్ కమిటీ కసరత్తులు మొదలుపెట్టింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేయడంతో టీ20 ఫార్మాట్ కోసం వెదికే పనిలో పడ్డారు.
అంతకంటే దారుణమైన ఆటతీరుతో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైంది. దీనిపై పాకిస్తాన్ టీం మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సైతం గొంతు విప్పాడు.
టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు
గేమ్లో గెలుపోటములు సహజం.. కానీ, ఇంత దారుణంగా ఓడిపోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనూహ్య రీతిలో ఓడిపోవడం భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది.
టీమిండియా క్రికెట్కు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ అవనున్నారని దాదాపు ఫిక్స్ అయిపోయారు. కాకపోతే కొత్తగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆదివారం ప్రకటన చేసింది.
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది.
రాబోయే వరల్డ్ కప్ సీజన్ తర్వాత స్మృతి మంధాననే కెప్టెన్సీ అవబోతున్నట్లు టీమిండియా మాజీ మహిళా కోచ్ రామన్ చెప్పేశారు. ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండానే కెప్టెన్ అవనున్నారు.
రవిశాస్త్రి తర్వాత ఆ పదవి అందుకోవడానికి అనిల్ కుంబ్లే నిరాసక్తిగా ఉన్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ దీనిపై చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నప్పటికీ సాధ్యపడే అవకాశాలు లేవు.
ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడాల్సిన ఐదో మ్యాచ్ రద్దు అయింది. టీమిండియా ఫిజియోకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే..
టీ20 ప్రపంచకప్ కు 15 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 17న ఒమన్, యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.