Home » Team India
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. చివరి రోజు పది వికెట్లు తీసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఇంగ్లాండ్తో టీమిండియాకు జరుగుతున్న టెస్టు సిరీస్లో 39ఏళ్ల వయస్సున్న అండర్సన్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చేందుకు దేనికి వెనుకాడలేదు..
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్, క్రికెట్ అభిమాని
టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. 8వ రోజున టీమిండియాకు సెకండ్ మెడల్ ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బోర్గో హైన్
కొలంబో స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో పృథ్వీ షా మొదటి బంతికే నిరాశపరిచాడు. అలా తొలి వికెట్ ను కోల్పోయిన టీమిండియా.. 6.1ఓవర్లకే సంజూ శాంసన్ (27)ను కోల్పోవాల్సి వచ్చింది.
భారత్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.. ఇక అంత�
శ్రీలంక టూర్లో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.
Ind vs SL: కెప్టెన్గా బాధ్యతలు అందుకుని సిరీస్లో తొలి మ్యాచ్ విజయాన్ని అందించాడు శిఖర్ ధావన్. శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 263 పరుగుల లక్ష్యాన�
శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.