Home » Team India
టీమిండియా.. లంకతో ఆడాల్సిన ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల క్రికెట్ శుక్రవారం వాయిదా పడింది. ఆతిత్య జట్టులో కొవిడ్ కలకలం మొదలవడంతో జులై 13న జరగాల్సిన మ్యాచ్ జులై 17కు మార్చారు.
ఇండియన్ క్రికెట్ టీం.. బోలెడ్ సిరీస్ లు, టోర్నమెంట్లు సంవత్సరాల తరబడి గెలుచుకున్న మాట వాస్తవమే. కానీ, వరల్డ్ కప్ టోర్నీ అంటే కాస్త ఒత్తిడితో కూడుకున్న పనే కదా.
లంక పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించనున్న రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు అవకాశంపై స్పందించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ టీ20కు యువ క్రికెటర్లందరికీ అవకాశమిస్తారనుకోవడం అవాస్తవమని అన్నారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా �
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని అనౌన్స్ చేసింది బీసీసీఐ. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీ సేన.
ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, ఉమెన్స్ టీమ్స్ బయలుదేరాయి. 2021, జూన్ 02వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒకే చార్టర్ ఫ్లైట్స్ లో వెళ్లాయి. విమానాశ్రయంలో క్రీడాకారులు కూర్చొన్న ఫొటోలను BCCI ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. జీనియస్ లలో ఒకడైన ఈ ఇండియన్ క్రికెటర్ చాలా విలువైన వ్యక్తి అంటున్నాడు.
శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు.
టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడడని వస్తున్న రూమర్లపై స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగనున్న ...
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�